Posts

Showing posts from July, 2021

కాబోయే కోడలి గురించి షాకింగ్ నిజాలు.. పెళ్లి రద్దు.. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..!

Image
  గ్వాలియర్: ఓ యువతికి ఎంచక్కా పెళ్లి కుదిరింది. అంతా సవ్యంగా జరిగిపోతోందని అందరూ అనుకుంటుండగా.. వరుడి కుటుంబానికి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి మీకు కాబోయే కోడలు ఇప్పటికే వేరే వ్యక్తి సొంతమైంది అని చెప్పాడు. అలాగే ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వరుడి కుటుంబం.. పెళ్లి రద్దు చేసుకుంది. ఇది జరిగిన వెంటనే ఆ యువతి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎదురింట్లో ఉండే గగన్ యాదవ్ అనే యువకుడిపై ఫిర్యాదు చేసింది. అసలేం జరిగిందా అని ఆరా తీయగా పోలీసు దర్యాప్తులో పూర్తి విషయం బయటపడింది. ఐదేళ్ల క్రితం సదరు యువతికి, వారి ఎదురింట్లో ఉండే గగన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొంతకాలం స్నేహం చేసిన తర్వాత గగన్.. ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. దీనికి ఆ అమ్మాయి కూడా సరేనంది. అమ్మాయి కూడా అంగీకరించడంతో ఈ యువతీయువకులు సరదాగా కాలం వెళ్లదీశారు. వీరి బంధం మరింత ముదిరి శారీరక సంబంధం వరకూ దారి తీసింది. ఇలా అప్పటి నుంచి వీళ్లిద్దరూ అడపాదడపా తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని గగన్‌ను ఆమె కోరింది. దీనికి అతను ససేమిరా అన్నాడు. ఎందుకు చేసుకోవంటూ ఒత్తి...

అందరం ప్రార్థిద్దాం.. అతను బతకాలని, సోనూ సూద్ పిలుపు

Image
  సోనూసూద్ మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న యువ‌కుడి ప్రాణాల‌ను బ‌తికించేందుకు ప్రార్థిద్దాం అని అభిమానుల‌కు పిలుపునిచ్చారు. ఢిల్లీకి చెందిన హితేశ్ శ‌ర్మ అనే యువ‌కుడు ఈ ఏప్రిల్ నుంచి క‌రోనాతో పోరాడుతున్నాడు. అత‌ని ఊపిరితిత్తులు కూడా దెబ్బ‌తిన్నాయి. ఈ విష‌యం తెలుసుకున్న సోనూసూద్‌.. అత‌న్ని ప్రాణాల‌తో కాపాడేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా నిన్న ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు తీసుకొచ్చారు. న‌గ‌రంలోని య‌శోద ఆస్ప‌త్రిలో శ‌ర్మ‌కు ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ జరుగుతోంది. ఈ క్రమంలో సోనూసూద్ ట్వీట్ చేశారు. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకొచ్చిన హితేశ్ శ‌ర్మ‌కు య‌శోద ఆస్ప‌త్రిలో లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ జరుగుతోంది. అతను ఏప్రిల్ నుంచి క‌రోనాతో పోరాడుతున్నాడని..పేర్కొన్నారు. ఆ యువ‌కుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డాల‌ని మ‌నంద‌రం ప్రార్థించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిమానుల‌కు సోనూసూద్ పిలుపునిచ్చారు.

హైద‌రాబాద్ లో ఇల్లు కొన్న సోనూసూద్‌

Image
    కరోనా క‌ష్ట‌కాలంలో రియ‌ల్ హీరోగా అవ‌త‌రించాడు సోనూసూద్‌. ఇప్పుడు ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయ‌న క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుక‌రోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. తెలుగులో ఆయ‌న‌కు విరివిగా అవ‌కాశాలొస్తున్నాయి. ఈనేప‌థ్యంలో ఎక్కువ కాలం హైద‌రాబాద్ లోనే ఉండాల్సివ‌స్తోంది. హైద‌రాబాద్ ఎప్పుడొచ్చినా పార్క్ హ‌య‌త్ హోటెల్ నే ఆయ‌న అడ్డా. ఇప్పుడు సోనూ సూద్ కేరాఫ్ మారుతోంది. హైద‌రాబాద్ లో ఓ సొంత ఇల్లు కొనుక్కోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందులో భాగంగా బంజారా హిల్స్‌లో.. రూ.10 కోట్ల‌తో ఓ ఖ‌రీదైన ఇంటికి కొనుగోలు చేసిన‌ట్టు స‌మాచారం. త్వర‌లోనే గృహ ప్ర‌వేశం చేయ‌బోతున్నారు. సోనూకి ముంబైలో ఓ ఇల్లు ఉంది. ఆయ‌న అక్క‌డే ఉంటారు. కానీ.. తెలుగు సినిమాల కోసం హైద‌రాబాద్ వ‌చ్చినప్పుడు ఈ కొత్త ఇంట్లో మ‌కాం పెడ‌తారు. సోనూ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు, సామాజిక సేవ‌, క‌థా చ‌ర్చ‌ల‌కు ఇప్పుడు ఈ కొత్త ఇల్లు ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

సురేశ్‌-న‌దియా పెళ్లి చేసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలుసా?

Image
సినిమా ఇండ‌స్ట్రీలో ఆది నుంచీ ఒక ఆన‌వాయితీ ఉంది. అదేమంటే.. ఒక జంట న‌టించిన సినిమా స‌క్సెస్ అయ్యిందంటే వారికి హిట్ పెయిర్ అని పేరుపెట్టి, అదే జంట‌తో వ‌రుస‌గా చిత్రాలు నిర్మించ‌డం. ఇది ఎంత‌వ‌ర‌కూ ఆరోగ్యం, అనారోగ్యం అనే మాట అటుంచితే దీనికి ముఖ్య కార‌ణం నిర్మాత‌లే. ప్రేక్ష‌కులు కూడా అదే జంట‌ను చూడ్డానికి ఇష్ట‌ప‌డి ఆ జంట కాంబినేష‌న్‌లో సినిమాలు రావాల‌ని కోరుకుంటారు. అదేవిధంగా సురేశ్‌, న‌దియా జంట‌గా న‌టించిన ఒక త‌మిళ చిత్రం స‌క్సెస్ కావ‌డంతో, వ‌రుస‌గా వారి కాంబినేష‌న్‌లో ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. వాళ్లిద్ద‌రూ క‌లిసి ప్ర‌తి సినిమాలో కనిపిస్తుండ‌టం చూసి, వాళ్లిద్ద‌రి మ‌ధ్యా లేని సంబంధాన్ని సృష్టించి, సురేశ్‌-న‌దియా పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇందులో అప్ప‌టి త‌మిళ ప‌త్రిక‌లూ భాగ‌మ‌య్యాయి. "నిజానికి మేమెప్పుడూ ఆ సంగ‌తి ఆలోచించ‌లేదు. ఆ ఉద్దేశం కూడా మాకు లేదు. కాక‌పోతే మేం మంచి స్నేహితులం. చాలా స‌న్నిహితంగా ఉంటాం." అని ఒక సంద‌ర్భంలో సురేశ్ వెల్ల‌డించారు. ఇలా వ‌దంతులు వ‌స్తున్నాయ‌నే ఉద్దేశంతో, అప్ప‌ట్నుంచీ సురేశ్ ఒకే హీరోయిన్‌తో న‌టించ‌కుండా ఒక్కో సినిమాలో...

Viral Video: జోరువానలో కల్లాపి చల్లుతున్న యువతి.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!

Image
  సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి... Viral Video: జోరువానలో కల్లాపి చల్లుతున్న యువతి.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.! సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్ని క్యూట్‌గా మనసుకు ప్రశాంతతను ఇచ్చే విధంగా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఓ అమ్మాయి చేసిన పని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అసలే వర్షాకాలం..పైగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నంతగా కుండపోత వర్షం పడుతోంది. కానీ, ఇదిగో ఇక్కడ ఈ అక్క మాత్రం జోరువానలో తాపిగా కల్లాపి జల్లుతోంది. ఓ వైపు ఇంటి ముందు నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తుండగా, ఈ అమ్మాయి మాత్రం.. ఇలా వాకిట్లో నీళ్లు జల్లుతోంది. ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. కాగా, వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓర్నీ ఇదేంటక్క పైనుంచి కిందక...

లోదుస్తులు కనిపించేలా పలుచని ట్రెండీ వేర్ లో బిగ్ బాస్ హారిక... చూపించడంలో తగ్గేదేలే అంటుందిగా!

Image
  బిగ్ బాస్ సీజన్ 4తో వెలుగులోకి వచ్చింది దేత్తడి హారిక అలియా అలేఖ్య హారిక. ఒకప్పుడు యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం ఉన్న ఈ అమ్మడు బిగ్ షో తరువాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.    స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న హారిక ఫైనల్ కి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా తో పాటు హారిక ఫైనల్ స్టేజ్ పంచుకున్నారు. ఇక ఫైనల్ రిజల్ట్స్ హారికకు ఐదవ స్థానం దక్కింది. హౌస్ లో ఉన్న రోజులు స్ట్రాంగ్ గర్ల్ గా తన మార్క్ చూపించింది. ఫిజికల్ ఆక్టివిటీస్ లో అబ్బాయిలతో పోటీపడేది హారిక. తన ఫైటింగ్ స్పిరిట్ తోనే హారిక ఫైనల్ కి చేరడం జరిగింది. హౌస్ లో ఉన్న రోజులు స్ట్రాంగ్ గర్ల్ గా తన మార్క్ చూపించింది. ఫిజికల్ ఆక్టివిటీస్ లో అబ్బాయిలతో పోటీపడేది హారిక. తన ఫైటింగ్ స్పిరిట్ తోనే హారిక ఫైనల్ కి చేరడం జరిగింది. మరోవైపు టైటిల్ విన్నర్ అభిజీత్ తో హారిక రొమాన్స్, లవ్ స్టోరీ హైలెట్ గా నిలిచింది. షో చివరి దశకు చేరుకునే నాటికి హారిక, అభిజిత్ బంధం చాలా స్ట్రాంగ్ అయ్యింది. కెప్టెన్ హోదాలో ఉన్న హారిక అభిజీత్ కోసం మోనాల్ ని బలి చేసిన సందర్భం కూడా ఉ...

హరియాణా నుంచి భారీగా దిగుమతి.. ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయం

Image
హరియాణా నుంచి భారీగా దిగుమతి.. ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయం గుజరాతీ, రాజస్థానీ దుకాణదారుల నిర్వాకం!  దృష్టి సారించిన ఆహారకల్తీ నిరోధక శాఖ, సీసీఎస్‌ పోలీసులు జగిత్యాల, : అదొక ప్రముఖ బ్రాండ్‌ గోధుమ పిండి. హరియాణాలో దాని ధర కిలో రూ.40. అదే మన రాష్ట్రంలో అయితే రూ.57. హరియాణాలో అమ్మకానికి ఉద్దేశించిన ప్యాకెట్లపై.. ఆ పిండిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు (ఒక్కమాటలో చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో) విక్రయించకూడదని స్పష్టంగా ఉంటుంది. కానీ, ఆ గోధుమ పిండి ప్యాకెట్లను ఇక్కడి రేట్లతో బిల్లులు ఇవ్వకుండా అమ్మేసే దందా జగిత్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది. హరియాణాలో తక్కువ ధరకు లభించే ప్యాకెట్లను కొనుగోలు చేసిన వ్యాపారులు జగిత్యాల, సిరిసిల్ల తదితర జిల్లాలకు తరలించి ఇక్కడి ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా రాజస్థాన్‌, గుజరాత్‌కు చెందిన వ్యాపారుల దుకాణాల్లో బిల్లులు ఇవ్వకుండా ఈ గోధుమ పిండి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నెల 10న జగిత్యాలలోని పలు దుకాణాల్లో సీసీఎస్‌ పోలీసులు, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించి.. నిల్వ ఉంచిన పలు గోధుమ పిండి బస...

కన్నీలోస్తున్నాయి నారాయణ మూర్తి

Image
 సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై నటుడు, దర్శకనిర్మాత ఆర్‌.నారాయణమూర్తి మండిపడ్డారు. ఆ వార్తలు తనను ఎంతో బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన రైతన్న కార్యక్రమంలో నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ఆయనకు ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. ఎంతదూరమైనా నడిచే వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు అని గద్దర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలను సోషల్‌ మీడియా వక్రీకరించింది. నారాయణమూర్తి దీనస్థితిలో ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నారనే వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంతోమంది తనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఫోన్‌లు చేయడంతో తనను మానసికంగా కుంగదీశాయని ఆర్‌.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడియో ద్వారా స్పందించారు.  నా దగ్గర డబ్బు ఉంది. నేను చాలా ఆనందంగా ఉన్నా. ఏదైనా సాయం అవసరం అయితే ఇండస్ట్రీలో చాలామంది అండగా ఉంటారు. అభిమాన దేవుళ్లు గుండెల్లో పెట్టుకుని నన్ను అభిమానిస్తున్నారు. సినిమాల కోసం అప్పులు చేయడం, తీర్చడం సహజం. సినిమాలు చేసి స్థలాలు కొని ఏదో చేసే మనస్తత్వం కాదు నాది. రైతన్న సినిమాను ఎప్పుడు విడుదల చేద్దామా అన్న ఆతురతతో ఉన్నా. నేను దీనస్థ...

Rashmi - Varshini: రెచ్చిపోయి చూపించిన వర్షిణి.. చాల్లే అంటూ వెనక్కి లాగేసిన రష్మి!

Image
 Rashmi - Varshini: రెచ్చిపోయి చూపించిన వర్షిణి.. చాల్లే అంటూ వెనక్కి లాగేసిన రష్మి! బుల్లితెరలో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. తన అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ఇప్పటికే అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది. వాళ్లని మించి ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లుక్ లతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. ఇదిలావుంటే ఇంత తగ్గించుకున్నాను అంటూ రెచ్చిపోయింది వర్షిణి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వర్షిణి.. బుల్లితెర రియాలిటీ షో ఢీ లో యాంకర్ గా చేసింది. అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా నిలిచిన వర్షిణి తన డాన్స్ స్టెప్పులతో కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఢీ షో నుండి బయటకు వచ్చిన ఈ బ్యూటీ స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ షో లో చేస్తుంది. తన ఎంట్రీ డాన్సులతో అందరి దృష్టినీ తనవైపు లాక్కుంటుంది. ట్రెడిషనల్, గ్లామర్ లుక్ లతో కూడా బాగా ఆకట్టుకుంటుంది. స్టార్ మా లో ఓంకార్ హోస్టింగ్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షో కు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాక.. అందులో యాంకర్ వర్షిణి మరో బుల్లిత...

దేశంలో ప్రధాని నరేంద్రమోడీ నీతివంతమైన పాలనకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు

Image
నిర్మల్ జిల్లా బీజేపీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా నిర్మల్ బీజేపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారు మాట్లాడుతూ...  **దేశంలో ప్రధాని నరేంద్రమోడీ నీతివంతమైన పాలనకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని పేర్కొన్నారు.తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతొందని,ప్రజా సంక్షేమాన్నీ మరిచి,ప్రజా ప్రతినిధులు దోచుకుంటున్నారని మండిపడ్డారు.బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా,గ్రామ స్థాయి నుండి పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలు బడుగు,బలహీన వర్గాలకు మేలుచేకూరేలా ఉన్నాయని,ఆ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలని,ప్రజలకు లబ్ధి చేకూరేలా ముందుకు సాగాలన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని, ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్త ప్రజలకు చెదోడువాదోడుగా ఉంటూ,ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్...

Cyber Crime: హైదరాబాద్ ఆయుర్వేదిక్ వైద్యురాలికే టోకరా.. రూ. 41 లక్షలు స్వాహా.. సైబర్ కేటుగాడు నైజీరియన్ అరెస్ట్!

Image
  సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అందిన కాడికీ దోచుకుంటున్నారు. వీళ్లు, వాళ్లూ అనే తేడా లేదు. అందరినీ ముంచేస్తున్నారు.   Cyber Crime: హైదరాబాద్ ఆయుర్వేదిక్ వైద్యురాలికే టోకరా.. రూ. 41 లక్షలు స్వాహా.. సైబర్ కేటుగాడు నైజీరియన్ అరెస్ట్! Nigerian Cyber Criminal Arrested Nigerian Cyber Criminal arrested in Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అందిన కాడికీ దోచుకుంటున్నారు. వీళ్లు, వాళ్లూ అనే తేడా లేదు. అందరినీ ముంచేస్తున్నారు. అన్ని తెలిసివాళ్లు కూడా ఈ కేటుగాళ్ల మాయలో పడిపోతున్నారు. తాజాగా విదేశాలకు ముడి పదార్థాలను ఎగుమతి ఆశజూపి రూ. 41 లక్షలు మోసం చేసిన సైబర్ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఆయుర్వేదిక్ వైద్యురాలిని టార్గెట్ చేసి సైబర్ ఫ్రాడ్స్‌కు పాల్పడిన నైజీరియన్ నేరగాడిని అరెస్ట్ చేశారు. విదేశాలకు హెర్బల్ ముడిపదార్థాల ఎగుమతి పేరుతో వైద్యురాలిని నైజీరియన్ వ్యక్తి మోసం చేశాడు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ఆయుర్వేద వైద్యురాలతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు ఓ నైజీరియన్. ఇద్దరు మధ్య వ్యాపార లావాదేవీలకు సంబంధ...